ఫరోను ఎదుర్కొని ఇశ్రాయేలీయుల్ని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోషేను నియమించి, ఆ తర్వాత వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు వారిని తనకు “ఒక యాజకుల రాజ్యం” గా ఉండాలని పిలిచాడు. అయితే ఇశ్రాయేలీయులు అనుకున్నట్టుగా జరగలేదు. ఈ వీడియోలో యాజకత్వ వైఫల్యం ప్రారంభం గురించీ, అంతిమంగా తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసి ఇతరుల వైఫల్యాల కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి రాబోతున్న మరొక రాజ యాజకుని గురించీ నేర్చుకుంటాం. #BIbleProject #TeluguBibleVideos #మోషే

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు