యేసు శిష్యులు పరిశుద్దాత్మను పొందిన తర్వాత వారు దేవుని ఆలయాలుగా, ఈ భూమిపై యేసుకు భౌతిక ప్రతిరూపాలుగా మారారు. యేసు శిష్యులను తనకు ప్రతినిధులుగా ఈలోకాన్ని తన పక్షంగా ఏలమని దేవుడు మానవాళికి ఇచ్చిన పిలుపును తిరిగి స్వాధీనం చేసికొంటూ నిత్యత్వంలోకి కొనసాగే రాజ యాజకులుగా కొత్త నిబంధన రచయితలు వర్ణించారు. బైబిల్ కథ చివరికి అది ఎక్కడ ప్రారంభమైందో ఆ తోటలో మానవులు దేవుణ్ణి సేవిస్తూ ఆయన రాజ యాజకులుగా శాశ్వత కాలం పాలిస్తారు. #BIbleProject #TeluguBibleVideos #రాజ యాజకత్వం

ఇ-మెయిల్ లోనికి వెళ్లుట

Sign up for the TWR360 Newsletter

తెలుగులో TWR360 కంటెంట్‌పై ఇమెయిల్ అప్‌డేట్‌లను స్వీకరించండి.

టి. డబల్యు. ఆర్ 360 తాజా సమాచారం కొరకు సైన్ చేసినందుకు కృతజ్ఞతలు

అవసరమైన సమాచారం కనిపించుట లేదు